రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి!
4660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
రైల్వే శాఖ (రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు) రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు (ఆర్పీఎఫ్)/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్పీఎస్ఎఫ్) లో 4660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టులు: 4660
- కానిస్టేబుల్: 4208 పోస్టులు
- సబ్ ఇన్ స్పెక్టర్: 452 పోస్టులు
అర్హత:
- కానిస్టేబుల్ పోస్టులకు: పదో తరగతి
- ఎస్సై ఉద్యోగాలకు: డిగ్రీ ఉత్తీర్ణత
- నిర్దిష్ట శారీరక ప్రమాణాలు
వయోపరిమితి:
- కానిస్టేబుల్ పోస్టులకు: 18-28 సంవత్సరాలు (01.07.2024 నాటికి)
- ఎస్సై పోస్టులకు: 20-28 సంవత్సరాలు (01.07.2024 నాటికి)
ప్రారంభ వేతనం:
- ఎస్సై పోస్టులకు: నెలకు రూ.35,400
- కానిస్టేబుల్ పోస్టులకు: నెలకు రూ.21,700
ఎంపిక ప్రక్రియ:
- రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్
- ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్
- మెడికల్ స్టాండర్డ్ టెస్ట్
- సర్టిఫికెట్ వెరిఫికేషన్
దరఖాస్తు ఫీజు:
- ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు: రూ.250
- ఇతరులకు: రూ.500
ఆన్లైన్ దరఖాస్తు:
- ప్రారంభ తేదీ: 15-04-2024
- చివరి తేదీ: 14-05-2024
వెబ్సైట్: https://rpf.indianrailways.gov.in/RPF/
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ చూడండి.
అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు!
Post a Comment
Post a Comment