-->

సోషల్ మీడియాకు దూరంగా కొంతమంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎప్పుడూ సోషల్ మీడియా/ఆన్ లైన్ లోనే ఉంటారు || SOCIAL MEDIA || HEALTH || PRUDHVIINFO

 సోషల్ మీడియాకు దూరంగా కొంతమంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎప్పుడూ సోషల్ మీడియా/ఆన్ లైన్ లోనే ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెట్టడం, వేరే పోకు రెస్పాండ్ అవ్వడం చేస్తుంటారు. ఇలా సోషల్ మీడియా ఎక్కువగా వాడేవాళ్లు కొన్నిరకాల మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు సైకాలజిస్టు చెప్తున్నారు. సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించుకోవాలని వాళ్లు హెచ్చరిస్తున్నారు. కరీనా కారణంగా కూడా సోషల్ మీడియా వినియోగం పెరిగింది. దీంతో చాలామంది దీనికి అడిక్ట్ అవుతున్నారు. వీలున్నంత తక్కువ టైమ్ మాత్రమే సోషల్మీ డియా వాడుతూ, ఇతర పనులకోసం మిగతా టైం స్పెండ్ చేయగలిగితే, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండొచ్చంటున్నారు ఎక్స్ పర్ట్స్, ఈ విషయంలో వాళ్లు అందిస్తున్న కొన్ని సూచనలివి. స్క్రీన్ డివైజ్ పై ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నారో తెలుసుకోవాలి. దీనికోసం కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించి, ఫోన్ వాడే టైమ్మె ల్లగా తగ్గించుకోవాలి. టైమ్ లిమిట్ పెట్టుకుని సోషల్ మీడియా వాడటం అలవాటు చేసుకోవాలి.


SOCIAL MEDIA


 రెగ్యులర్గా  కలిసేవాళ్లతో ఆన్ లైన్ చాటింగ్  తగ్గించాలి. డైరెక్ట్ గా ఫేస్-టు-ఫేస్ మాట్లాడితే, ఆ తర్వాత చాట్ చేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు.

నాన్-స్క్రీన్, ఔట్ డోర్ యాక్టివిటీస్ అలవాటు చేసుకోవడం ఒక మంచి సొల్యూషన్.వాకింగ్చే యడం, పుస్తకాలు చదవడం, ఏదైనా గేమ్ ఆడటం వంటివి అలవాటు చేసుకుని వాటిపై ఎక్కువ టైమ్స్పెం డ్ చేయాలి.

 అన్నింటికీ మించి సోషల్ మీడియాను వదలలేనంతగా అలవాటుపడితే మరింత కేర్‌ఫుల్ గా ఉండాలి. డైలీ మెడిటేషన్, యోగా వంటివి ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఈ అలవాటును మానలేకపోతే సైకాలజిస్టును సంప్రదించాలి. ఆ వెలుగు


 సోషల్ మీడియాకు దూరంగా కొంతమంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎప్పుడూ సోషల్ మీడియా/ఆన్ లైన్ లోనే ఉంటారు  || SOCIAL MEDIA || HEALTH || PRUDHVIINFO

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT